BRS: ఐదంతస్తుల్లో ఏపీ భారాస రాష్ట్ర కార్యాలయం.. 21న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ భారాస (BRS) రాష్ట్ర కార్యాలయం మే 21న ప్రారంభం కానుంది. గుంటూరు నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో.. ఐదంతస్తుల భవనంలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) కార్యాలయాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సమావేశాలకు రెండు అంతస్తులు, మిగిలిన వాటిల్లో కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర నాయకుల గదులను తీర్చిదిద్దుతున్నారు. రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
Published : 19 May 2023 18:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్