BRS: మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం: కేసీఆర్‌

ఛత్రపతి శివాజీ జన్మస్థలమైన శివనేరి గ్రామంలో శపథం తీసుకుని రైతు రాజ్య స్థాపనకు మహారాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని భారాస(BRS) అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీచేస్తామని తెలిపారు. ప్రతి మరాఠా గ్రామంలో రైతు కమిటీల ఏర్పాటు ప్రక్రియను పది రోజుల్లో ప్రారంభిస్తానని నాందేడ్ సభావేదికగా ప్రకటించారు. 

Published : 06 Feb 2023 10:59 IST

Tags :

మరిన్ని