BRS: మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం: కేసీఆర్
ఛత్రపతి శివాజీ జన్మస్థలమైన శివనేరి గ్రామంలో శపథం తీసుకుని రైతు రాజ్య స్థాపనకు మహారాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని భారాస(BRS) అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీచేస్తామని తెలిపారు. ప్రతి మరాఠా గ్రామంలో రైతు కమిటీల ఏర్పాటు ప్రక్రియను పది రోజుల్లో ప్రారంభిస్తానని నాందేడ్ సభావేదికగా ప్రకటించారు.
Published : 06 Feb 2023 10:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం