national: భారత్ భూభాగంలోకి వచ్చిన పాక్ బాలుడు.. తండ్రికి అప్పగించిన సైన్యం
దారి తప్పి భారత భూభాగంలోకి వచ్చిన..పాకిస్థాన్ కు చెందిన మూడేళ్ల బాలుడిని భారత సైన్యం అతడి తండ్రికి అప్పగించింది. ఈ ఘటన పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్దశుక్రవారం రాత్రి జరిగింది. పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ సెక్టార్ లో అంతర్జాతీయ కంచె వద్ద ఏడుస్తున్న బాలుడిని.. BSF బలగాలు గుర్తించాయి. అప్పటికే ఆ బాలుడు తన తండ్రి కోసం ఏడుస్తూ ఉండడాన్ని గమనించారు. వెంటనే అక్కడికి చేరుకునిబాలుడికి తినుబండారాలు, మంచినీరు అందించారు.
Published : 02 Jul 2022 16:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు