RS Praveen Kumar: కేసీఆర్‌ మౌనం.. ఆ తప్పునకు అంగీకారమా?: ప్రవీణ్ కుమార్

టీఎస్‌పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్ - 01 పరీక్షలో మొదటి ర్యాంక్ ఎవరో చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)వ్యాఖ్యానించారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌ నగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన నిరుద్యోగ భరోసా సభకు ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. పదో తరగతి పేపర్ లీక్ విషయంలో 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

Published : 11 Apr 2023 19:59 IST

Tags :

మరిన్ని