Telangana News: తెలంగాణలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు
కేంద్ర బడ్జెట్లో రైల్వేపరంగా తెలంగాణకు భారీ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లేవీ మంజూరు కాలేదు. ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం నిధులు పెంచింది. గత బడ్జెట్లో ఇచ్చిన 3 వేల 45 కోట్లతో పోలిస్తే ఈసారి 45 శాతం కేటాయింపులు పెంచింది. మొత్తం 4 వేల 418 కోట్ల రూపాయలను తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించింది.
Published : 04 Feb 2023 12:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్