Visakhapatnam: విశాఖలో కుప్పకూలిన భవనం.. అన్నాచెల్లెలు దుర్మరణం

విశాఖ నగరం కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం వెలికితీశారు. మృతుడు బిహార్‌కు చెందిన చోటు (27)గా అధికారులు గుర్తించారు.

Published : 23 Mar 2023 09:29 IST
Tags :

మరిన్ని