Pratidhwani: సుస్థిర సమాజం కోసం యువశక్తి
యువశక్తి.. దేశం దశనూ- దిశనూ మార్చేసే నవశక్తి. భారత స్వాత్యంత్ర్య పోరాటంలో వేలాది మంది యువతీ, యవకులు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి స్వేచ్ఛను సాధించారు. ఆ స్ఫూర్తితో ఏర్పడిన సువిశాల భారతదేశానికి 75 ఏళ్లు నిండాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జనస్వామ్యంగా కీర్తిగడిస్తున్న మన దేశంలో నేడు యువతరం పరిస్థితి ఎలా ఉంది? ఈ దేశం చరిత్ర నుంచి వారేం నేర్చుకోవాలి? భవిష్యత్ భారత్ వికాసంలో యువతరం ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Published : 15 Aug 2022 20:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్