GST: నిత్యావసర సరుకుల భారం

పేద, మధ్య తరగతి వర్గాలపై నిత్యావసర సరుకుల భారం మరింత పెరగనుంది. ఇటీవల జరిగిన జీఎస్టీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు పాలు, మజ్జిగ తదితరాలపై 5 శాతం పన్ను విధించనున్నా్రు. చెక్కుల జారీసహా హోటల్  గదుల అద్దెలు, ఎల్‌ఈడీ లైట్ల ధరలు కూడా ప్రియం కానున్నాయి.

Published : 17 Jul 2022 14:33 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు