ఎన్టీఆర్ జిల్లాలో అధ్వానంగా రహదారులు.. గుంతలో ఇరుక్కుపోయిన బస్సు..!
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరులో తిరువూరు ఆర్టీసీ డిపోకు చెందిన బడి బస్సు గుంతలో ఇరుక్కుపోయింది. స్థానికులు ట్రాక్టర్తో బస్సును అతికష్టం మీద బయటకు తీశారు. గుంతలతో అధ్వానంగా ఉన్న రహదారుల్లో నిత్యం ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుమూరు గ్రామంలో అభివృద్ధి జరిగిందని చెబుతున్న అధికార పార్టీ నాయకులు.. జరిగిన అభివృద్ధి ఇదేనా? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
Published : 22 Oct 2022 13:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ