Andhra News: పాఠశాలకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే..!
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములగలపల్లి, రౌతుగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎలుకల కాలువ చప్ట కొట్టుకుపోయింది. ములగలపల్లిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లలంటే రౌతుగూడెం విద్యార్థులు ఈ కాలువ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో స్థానికుల సహాయంతో విద్యార్థులు కాలువ దాటారు.
Published : 06 Jul 2022 13:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?