Andhra News: పాఠశాలకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే..!

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములగలపల్లి, రౌతుగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎలుకల కాలువ చప్ట కొట్టుకుపోయింది. ములగలపల్లిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లలంటే రౌతుగూడెం విద్యార్థులు ఈ కాలువ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో స్థానికుల సహాయంతో విద్యార్థులు కాలువ దాటారు.

Published : 06 Jul 2022 13:23 IST

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములగలపల్లి, రౌతుగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎలుకల కాలువ చప్ట కొట్టుకుపోయింది. ములగలపల్లిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లలంటే రౌతుగూడెం విద్యార్థులు ఈ కాలువ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో స్థానికుల సహాయంతో విద్యార్థులు కాలువ దాటారు.

Tags :

మరిన్ని