WTC Final 2023: గదతో ఫొటో షూట్‌ అయింది.. ఇక చేత పట్టడమే తరువాయి!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023)కు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌లు (రోహిత్‌, క‌మిన్స్) ఇద్దరు కలిసి ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఛాంపియన్‌షిప్‌ మేస్‌ (గద)తో ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్‌ చేసింది.

Updated : 06 Jun 2023 21:15 IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023)కు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌లు (రోహిత్‌, క‌మిన్స్) ఇద్దరు కలిసి ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఛాంపియన్‌షిప్‌ మేస్‌ (గద)తో ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్‌ చేసింది.

Tags :

మరిన్ని