Telangana News: పాఠశాలల్లో ఉద్యోగాల పేరిట కేర్ ఫౌండేషన్ మోసం..!

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సర్కారు బడులను బాగు చేస్తామని కేర్ ఫౌండేషన్(care Foundation) సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. వారి విజ్ఞప్తిని పరిశీలించిన ఉన్నతాధికారులూ సరే అన్నారు. అదే అదనుగా భావించిన సంస్థ.. బడుల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. ఆలస్యంగా  తేరుకున్న ఆదిలాబాద్ విద్యాశాఖ అధికారులకు ఈ ఘటన చేదు అంశంగా మారింది.

Published : 30 Mar 2023 14:52 IST

Tags :

మరిన్ని