Telangana News: పాఠశాలల్లో ఉద్యోగాల పేరిట కేర్ ఫౌండేషన్ మోసం..!
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సర్కారు బడులను బాగు చేస్తామని కేర్ ఫౌండేషన్(care Foundation) సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. వారి విజ్ఞప్తిని పరిశీలించిన ఉన్నతాధికారులూ సరే అన్నారు. అదే అదనుగా భావించిన సంస్థ.. బడుల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. ఆలస్యంగా తేరుకున్న ఆదిలాబాద్ విద్యాశాఖ అధికారులకు ఈ ఘటన చేదు అంశంగా మారింది.
Published : 30 Mar 2023 14:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు