Lakshmi Narayana: విద్యార్థినిపై పోకిరిల కామెంట్స్.. చివాట్లు పెట్టిన సీబీఐ మాజీ జేడీ
నల్గొండలో ‘జనగణమన ఉత్సవ సమితి’ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య జాతీయ గీతాలాపన వార్షికోత్సవంలో.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొందరు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా రాగా.. కార్యక్రమంలో వేదికపై ఓ విద్యార్థిని మాట్లాడుతుండగా కొందరు విద్యార్థులు కామెంట్స్ చేశారు. అది గమనించిన లక్ష్మీనారాయణ ఆ విద్యార్థులకు చివాట్లు పెట్టారు.
Updated : 05 Nov 2023 17:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా