Lakshmi Narayana: విద్యార్థినిపై పోకిరిల కామెంట్స్‌.. చివాట్లు పెట్టిన సీబీఐ మాజీ జేడీ

నల్గొండలో ‘జనగణమన ఉత్సవ సమితి’ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య జాతీయ గీతాలాపన వార్షికోత్సవంలో.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొందరు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా రాగా.. కార్యక్రమంలో వేదికపై ఓ విద్యార్థిని మాట్లాడుతుండగా కొందరు విద్యార్థులు కామెంట్స్ చేశారు. అది గమనించిన లక్ష్మీనారాయణ ఆ విద్యార్థులకు చివాట్లు పెట్టారు. 

Updated : 05 Nov 2023 17:05 IST

నల్గొండలో ‘జనగణమన ఉత్సవ సమితి’ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య జాతీయ గీతాలాపన వార్షికోత్సవంలో.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొందరు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా రాగా.. కార్యక్రమంలో వేదికపై ఓ విద్యార్థిని మాట్లాడుతుండగా కొందరు విద్యార్థులు కామెంట్స్ చేశారు. అది గమనించిన లక్ష్మీనారాయణ ఆ విద్యార్థులకు చివాట్లు పెట్టారు. 

Tags :

మరిన్ని