YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ

వైఎస్‌ వివేకా హత్య కేసులో వైకాపా(YSRCP) ఎంపీ అవినాష్‌ రెడ్డిని సీబీఐ(CBI) అధికారులు భిన్న కోణాల్లో విచారించారు. మొబైల్‌ కాల్‌ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీశారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని సూచించగా.. అందుకు తాను సమ్మతించినట్లు అవినాష్‌రెడ్డి తెలిపారు.

Published : 29 Jan 2023 09:22 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు