YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసులో వైకాపా(YSRCP) ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ(CBI) అధికారులు భిన్న కోణాల్లో విచారించారు. మొబైల్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీశారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని సూచించగా.. అందుకు తాను సమ్మతించినట్లు అవినాష్రెడ్డి తెలిపారు.
Published : 29 Jan 2023 09:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్