Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటనపై.. సీబీఐ దర్యాప్తునకు సిఫారసు
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తునకు.. కేంద్రానికి సిఫారసు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రమాదానికి దారితీసిన మూల కారణాలతోపాటు బాధ్యులను కూడా గుర్తించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే భద్రతా విభాగం కమిషనర్ దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బయటపడుతాయని చెప్పారు.
Published : 04 Jun 2023 21:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు