Laalu prasad: లాలుప్రసాద్ పై మరో కేసు.. సీబీఐ తనిఖీలు ముమ్మరం
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. లాలు సతీమణి రబ్రీదేవి ఇల్లు సహా దిల్లీ, బిహార్ లోని మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాల కోసం సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
Published : 20 May 2022 13:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్