Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో సీబీఐ ఆధారాల సేకరణ

ఒడిశాలోని బాలేశ్వర్‌ (Balasore)లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై సీబీఐ (CBI) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10 మందితో కూడిన సీబీఐ బృందం ప్రమాద స్థలిని సందర్శించింది. ఫోరెన్సిక్ బృందం కూడా వారితో పాటు అక్కడికి చేరుకుంది. దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలిలో వారు ఆధారాలను సేకరిస్తున్నారు. రైల్వే శాఖ దర్యాప్తు అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. 

Published : 06 Jun 2023 14:09 IST

Tags :

మరిన్ని