Chandra Babu: సీఎం జగనే రాయలసీమ ద్రోహి: చంద్రబాబు ధ్వజం
కర్నూలు తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు...అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నాశనమైందని ధ్వజమెత్తారు. తెదేపా ఆఫీసు జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Updated : 18 Nov 2022 16:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్