Chandra Babu: సీఎం జగనే రాయలసీమ ద్రోహి: చంద్రబాబు ధ్వజం

కర్నూలు తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు...అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నాశనమైందని ధ్వజమెత్తారు. తెదేపా ఆఫీసు జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

Updated : 18 Nov 2022 16:27 IST

Tags :

మరిన్ని