K Vishwanath: ‘తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్’

కె.విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కళాతపస్వి మరణం పట్ల.. ఏపీ సీఎం జగన్‌ సంతాపం వ్యక్తంచేశారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దంగా విశ్వనాథ్ నిలిచారని కొనియాడారు. విశ్వనాథ్ మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్ర్బాంత్రి వ్యక్తంచేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో ఆయనది ఉన్నతమైన స్థానమని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 09:28 IST

Tags :

మరిన్ని