K Vishwanath: ‘తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్’
కె.విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కళాతపస్వి మరణం పట్ల.. ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తంచేశారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దంగా విశ్వనాథ్ నిలిచారని కొనియాడారు. విశ్వనాథ్ మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్ర్బాంత్రి వ్యక్తంచేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో ఆయనది ఉన్నతమైన స్థానమని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
Published : 03 Feb 2023 09:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు