coronavirus: ఆ దేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు తప్పనిసరి
సరిహద్దు దేశం చైనా సహా.. ప్రపంచ దేశాల్లో కరోనా ఉద్ధృతి ప్రారంభమైన వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా రక్షణాత్మక మార్గాలను అనుసరిస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు ప్రారంభించిన కేంద్రం అటు రాష్ట్రాలకు అప్రమత్తం అడ్వైజరీ జారీ చేసింది. మెడికల్ ఆక్సిజన్ వెంటిలేటర్లు, ప్రాణధార వ్యవస్థల పనితీరు సరిచూసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది
Published : 24 Dec 2022 19:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి