Polavaram: పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో మళ్లీ కేంద్రం షాక్..!
పోలవరం(Polavaram) ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి తాజాగా రూ.826 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇక ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లేనని బాంబు పేల్చింది. కేంద్ర ఆర్థికశాఖ తాజా నిర్ణయంతో పోలవరం నిధుల విషయంలో రెండేళ్లుగా సీఎం ప్రయత్నాలు, ప్రకటనలు నిష్ప్రయోజనంగా మారాయి.
Published : 29 Mar 2023 09:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు