Krishna River: ₹1,082.56 కోట్లతో కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జ్‌

కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై ₹వెయ్యి 82 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నారు.

Published : 14 Oct 2022 11:57 IST

Tags :

మరిన్ని