Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9గంటల మధ్య జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. గురువారం నుంచి శ్రీవారి సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.
Published : 05 Oct 2022 08:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!