Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9గంటల మధ్య జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. గురువారం నుంచి శ్రీవారి సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.

Published : 05 Oct 2022 08:03 IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9గంటల మధ్య జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. గురువారం నుంచి శ్రీవారి సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.

Tags :

మరిన్ని