Chandrababu: రైతన్నకు ఏటా ₹20 వేలు: చంద్రబాబు హామీ
‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మినీ మేనిఫెస్టోను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. మహిళల కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా ‘ఆడబిడ్డ నిధి’ కింద.. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికీ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా.. మహిళలకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ‘అమ్మకు వందనం’ కింద ప్రతి బిడ్డకు ఏటా రూ.15 వేల ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే నిరుద్యోగికి నెలకు రూ.3000 ఇస్తామని ‘మహానాడు’ వేదికగా చంద్రబాబు వెల్లడించారు.
Published : 28 May 2023 21:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్