Andhra News: కమలాపురంలో చంద్రబాబుకు జనం.. నీరాజనం

కడప జిల్లా కమలాపురంలో పర్యటిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. భారీ సంఖ్యలో ఆయన్ను అనుసరిస్తూ జేజేలు కొడుతున్నారు.

Published : 18 May 2022 21:34 IST
Tags :

మరిన్ని