Polavaram: నన్నే అడ్డుకుంటారా..? రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు
పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలవరం సందర్శనకు వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలవరం డ్యాంసైట్కు వెళ్లే మార్గంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. పోలీసుల తీరు పట్ల చంద్రబాబు మండిపడ్డారు. తాను పోలవరం ఎందుకు వెళ్లకూడదో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చీకటి జీవోలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated : 01 Dec 2022 19:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం