LIVE- TDP: ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం ప్రారంభించిన చంద్రబాబు

ఏపీ సర్కారు పనితీరును ఎండగట్టడంతో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఏలూరులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఏలూరు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వగాతం పలికాయి. 

Published : 30 Nov 2022 15:11 IST
Tags :

మరిన్ని