Chandrababu: నా ఆత్మ బంధువులను కాపాడుకోలేకపోయా: చంద్రబాబు

వైకాపాకు రోజులు అయిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ కసితో కదం తొక్కుతున్నారని వెల్లడించారు. కావలిలో ఉన్నంత మంది పోలీసులు.. కందుకూరులో ఉండి ఉంటే విషాదం చోటుచేసుకునేది కాదన్నారు. మరోవైపు కావలి సభలో కందుకూరు మృతులకు సంతాపం తెలుపుతూ చంద్రబాబు కాసేపు మౌనం పాటించారు. 

Updated : 29 Dec 2022 22:10 IST

వైకాపాకు రోజులు అయిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ కసితో కదం తొక్కుతున్నారని వెల్లడించారు. కావలిలో ఉన్నంత మంది పోలీసులు.. కందుకూరులో ఉండి ఉంటే విషాదం చోటుచేసుకునేది కాదన్నారు. మరోవైపు కావలి సభలో కందుకూరు మృతులకు సంతాపం తెలుపుతూ చంద్రబాబు కాసేపు మౌనం పాటించారు. 

Tags :

మరిన్ని