Mahanadu 2022: రూ.8 లక్షల కోట్లు ఎవరు తీరుస్తారు?: చంద్రబాబు

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మూడేళ్ల పాలనలో రూ.1.75లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడుతూ..అధికార వైకాపాపై విమర్శల వర్షం కురిపించారు.

Published : 28 May 2022 22:38 IST

Tags :

మరిన్ని