Mahanadu 2022: రూ.8 లక్షల కోట్లు ఎవరు తీరుస్తారు?: చంద్రబాబు
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మూడేళ్ల పాలనలో రూ.1.75లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడుతూ..అధికార వైకాపాపై విమర్శల వర్షం కురిపించారు.
Published : 28 May 2022 22:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల