సంక్షేమ కార్యక్రమాలు నిర్వీర్యం చేసి.. బాదుడుకు శ్రీకారం చుట్టారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేసి.. బాదుడే బాదుడుకు శ్రీకారం చుట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన జరుగు, గుడ్లనానపల్లె గ్రామాల్లో పర్యటించారు. జోరు వర్షంలోనూ చంద్రబాబు తన పర్యటన కొనసాగించారు. వర్షం పడుతున్నా గ్రామస్థులు గొడుగులతో నిలబడి చంద్రబాబు ప్రసంగాన్ని విన్నారు.
Published : 26 Aug 2022 19:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి