సంక్షేమ కార్యక్రమాలు నిర్వీర్యం చేసి.. బాదుడుకు శ్రీకారం చుట్టారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేసి.. బాదుడే బాదుడుకు శ్రీకారం చుట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన జరుగు, గుడ్లనానపల్లె గ్రామాల్లో పర్యటించారు.  జోరు వర్షంలోనూ  చంద్రబాబు తన పర్యటన కొనసాగించారు. వర్షం పడుతున్నా గ్రామస్థులు గొడుగులతో నిలబడి చంద్రబాబు ప్రసంగాన్ని విన్నారు. 

Published : 26 Aug 2022 19:13 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేసి.. బాదుడే బాదుడుకు శ్రీకారం చుట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన జరుగు, గుడ్లనానపల్లె గ్రామాల్లో పర్యటించారు.  జోరు వర్షంలోనూ  చంద్రబాబు తన పర్యటన కొనసాగించారు. వర్షం పడుతున్నా గ్రామస్థులు గొడుగులతో నిలబడి చంద్రబాబు ప్రసంగాన్ని విన్నారు. 

Tags :

మరిన్ని