Cheetahs: 7 దశాబ్దాల తర్వాత.. దేశంలో చీతాల జననం
దశాబ్దాల తర్వాత భారత్లో చీతాలు (Cheetahs) మళ్లీ పుట్టాయి. 1947 తర్వాత దేశంలో చీతాల సంతతి మళ్లీ మెుదలైంది. గత ఏడాది నమీబియా (Namibia) నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒక దానికి నాలుగు పిల్లలు జన్మించాయని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ట్విటర్లో తెలిపారు. 1952లో చీతాలు అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చీతాలు దేశంలో జన్మించడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.
Published : 29 Mar 2023 17:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా