Brahmanandam: అలీ మనిషిని తప్ప అన్నీ తింటాడు: బ్రహ్మానందం సెటైర్లు
మంచు లక్ష్మీ హోస్ట్గా ప్రముఖ ఓటీటీలో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం ‘చెఫ్ మంత్రా’. ఈ కార్యక్రమానికి హాస్యనటులు బ్రహ్మానందం, అలీ అతిథులుగా వచ్చి గరిట పట్టారు. ఫుడ్కు సంబంధించి వారి ఇష్టాఇష్టాలు పంచుకున్నారు. అక్టోబర్ 28న ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రోమోను మీరూ చూసేయండి.
Updated : 24 Oct 2022 16:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?