Brahmanandam: అలీ మనిషిని తప్ప అన్నీ తింటాడు: బ్రహ్మానందం సెటైర్లు

మంచు లక్ష్మీ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీలో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం ‘చెఫ్‌ మంత్రా’. ఈ కార్యక్రమానికి హాస్యనటులు బ్రహ్మానందం, అలీ అతిథులుగా వచ్చి గరిట పట్టారు. ఫుడ్‌కు సంబంధించి వారి ఇష్టాఇష్టాలు పంచుకున్నారు. అక్టోబర్‌ 28న ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రోమోను మీరూ చూసేయండి.

Updated : 24 Oct 2022 16:54 IST

మంచు లక్ష్మీ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీలో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం ‘చెఫ్‌ మంత్రా’. ఈ కార్యక్రమానికి హాస్యనటులు బ్రహ్మానందం, అలీ అతిథులుగా వచ్చి గరిట పట్టారు. ఫుడ్‌కు సంబంధించి వారి ఇష్టాఇష్టాలు పంచుకున్నారు. అక్టోబర్‌ 28న ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రోమోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని