Chhattisgarh: దంతేశ్వరి ఆలయానికి ప్రపంచంలోనే అతిపెద్ద చున్నీని సమర్పించిన భక్తులు
ఛత్తీస్ గఢ్ దంతెవాడలోని దంతేశ్వరి ఆలయానికి ప్రపంచంలోనే అతిపెద్ద చున్నీని భక్తులు సమర్పించారు. 11 కిలోమీటర్ల పొడవైన ఈ భారీ చున్నిని డానెక్స్ నవ గార్మెంట్ లోని 300 మంది మహిళలు తయారు చేశారు. దంతేశ్వరి అమ్మవారికి సమర్పించే ముందు చున్నిని ప్రదర్శించగా భక్తులు ఆసక్తిగా తిలకించారు.
Published : 23 May 2022 15:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!