Adipurush: ‘ఆది పురుష్’ను ప్రతి కుటుంబం చూడాలి: చిలుకూరు ప్రధాన అర్చకులు
ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్ (Adipurush)’.. ప్రేక్షకుల మనసులో రాముడి గొప్పతనాన్ని మరింత నింపుతుందని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. చాలా ఏళ్ల తర్వాత తెరపై రామాయణ గాథ రాబోతుండటం ఆనందంగా ఉందన్న ఆయన.. దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆదిపురుష్ చిత్రాన్ని ప్రతి కుటుంబం చూడాలని విజ్ఞప్తి చేశారు. చిలుకూరు బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ‘ఆది పురుష్’ ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Published : 09 Jun 2023 17:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?