Chilkur Balaji: భక్తులు ఇబ్బందులు పడొద్దని.. దేవదేవుడి ఆలయ దారికి అర్చకులే కదిలారు
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. దీంతో ఆలయ అర్చకులు, అధికారులే సొంత ఖర్చులతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులను ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందర రాజన్ ప్రారంభించారు. చిలుకూరి బాలాజీ స్వామి ఆజ్ఞతోనే రోడ్డు మరమ్మతు పనులు చేయిస్తున్నామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
Updated : 22 Nov 2022 15:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు