Chilkur Balaji: భక్తులు ఇబ్బందులు పడొద్దని.. దేవదేవుడి ఆలయ దారికి అర్చకులే కదిలారు

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. దీంతో ఆలయ అర్చకులు, అధికారులే సొంత ఖర్చులతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులను ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందర రాజన్ ప్రారంభించారు. చిలుకూరి బాలాజీ స్వామి ఆజ్ఞతోనే రోడ్డు మరమ్మతు పనులు చేయిస్తున్నామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

Updated : 22 Nov 2022 15:23 IST

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. దీంతో ఆలయ అర్చకులు, అధికారులే సొంత ఖర్చులతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులను ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందర రాజన్ ప్రారంభించారు. చిలుకూరి బాలాజీ స్వామి ఆజ్ఞతోనే రోడ్డు మరమ్మతు పనులు చేయిస్తున్నామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

Tags :

మరిన్ని