UNHRC: ముస్లిం మైనార్టీలపై చైనా క్రూరత్వం నిజమే..!

ఉగ్రవాద నిర్మూలన పేరుతో ముస్లిం మైనార్టీలపై చైనా మారణహోమానికి పాల్పడుతోందన్న పశ్చిమ దేశాల ఆరోపణలు నిజమేనని ఐరాస తేల్చింది. షిన్ జియాంగ్ ప్రాంతంలోని స్థానిక వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలను హింసిస్తోందన్న ఆరోపణలు నమ్మదగినవేనని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక వెల్లడించింది. మైనార్టీలపై దారుణమైన నేరాలు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది.

Published : 01 Sep 2022 16:30 IST
Tags :

మరిన్ని