UNHRC: ముస్లిం మైనార్టీలపై చైనా క్రూరత్వం నిజమే..!
ఉగ్రవాద నిర్మూలన పేరుతో ముస్లిం మైనార్టీలపై చైనా మారణహోమానికి పాల్పడుతోందన్న పశ్చిమ దేశాల ఆరోపణలు నిజమేనని ఐరాస తేల్చింది. షిన్ జియాంగ్ ప్రాంతంలోని స్థానిక వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలను హింసిస్తోందన్న ఆరోపణలు నమ్మదగినవేనని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక వెల్లడించింది. మైనార్టీలపై దారుణమైన నేరాలు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది.
Published : 01 Sep 2022 16:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు