China: తవాంగ్ సెక్టార్పై దశాబ్దాలుగా కన్నేసిన డ్రాగన్
సరిహద్దుల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ను సైతం తమ భూభాగంగా పేర్కొంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. వ్యూహాత్మకంగా, సాంస్కృతికంగా కీలకంగా ఉన్న తవాంగ్ను వశం చేసుకోవాలని డ్రాగన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. అటు.. భారత్, భూటాన్లపై పట్టు సాధించేందుకు తవాంగ్ను ఆక్రమించుకోవాలని చైనా పావులు కదుపుతోంది.
Published : 13 Dec 2022 14:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు