China: తవాంగ్‌ సెక్టార్‌పై దశాబ్దాలుగా కన్నేసిన డ్రాగన్‌

సరిహద్దుల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ను సైతం తమ భూభాగంగా పేర్కొంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. వ్యూహాత్మకంగా, సాంస్కృతికంగా కీలకంగా ఉన్న తవాంగ్‌ను వశం చేసుకోవాలని డ్రాగన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. అటు.. భారత్, భూటాన్‌లపై పట్టు సాధించేందుకు తవాంగ్‌ను ఆక్రమించుకోవాలని చైనా పావులు కదుపుతోంది.

Published : 13 Dec 2022 14:45 IST
Tags :

మరిన్ని