Arunachal Pradesh: అరుణాచల్పై చైనా మళ్లీ తొండి వాదన..!
ఉగ్రవాద ప్రోత్సాహం, చొరబాట్లు, కవ్వింపు చర్యల ద్వారా భారత్ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేసే దేశం పాకిస్థాన్.. అయితే, సరిహద్దు ఆక్రమణ యత్నాల ద్వారా రెచ్చగొట్టే దేశం చైనా (China). అరుణాచల్ప్రదేశ్ తమదే అని మొండివాదన కూడా చేసే చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. హోం మంత్రి అమిత్ షా (Amit Shah)... సోమవారం అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడంతో గగ్గోలు మొదలుపెట్టింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని ఏడుపులు ఏడుస్తోంది. మరి రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది. డోక్లాం తరహా ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తుతాయా ??
Published : 11 Apr 2023 22:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)