China: మసూద్‌ అజార్‌ సోదరుడికి చైనా అండ..!

ఉగ్రవాద నిర్మూలనకు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ , అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడుతోంది. జైషే మహ్మద్ ఉగ్రముఠా చీఫ్  మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజార్‌పై ఆంక్షలు విధిస్తూ అమెరికా, భారత్ చేసిన ప్రతిపాదనను డ్రాగన్  అడ్డుకుంది. 

Published : 11 Aug 2022 17:29 IST

Tags :

మరిన్ని