China: నిఘా బెలూన్ ఘటన.. అమెరికాకు చైనా హెచ్చరికలు..!
నిఘాబెలూన్ వివాదం అమెరికా-చైనా మధ్య విభేదాలను మరింత పెంచుతోంది. అమెరికా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని తాజాగా చైనా హెచ్చరించింది. ఇతరదేశాల సార్వభౌమాధికారాన్ని అమెరికా తుంగలో తొక్కిందని ఆరోపించింది. అగ్రరాజ్యంపై కఠిన చర్యలు తప్పవని బెదిరింపులకు దిగింది. నిఘా బెలూన్ కాదని తాము ఎంత చెప్పినా అమెరికానే వినిపించుకోలేదని బీజింగ్ మండిపడింది.
Published : 16 Feb 2023 17:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి