US - China: అమెరికా - చైనా అధినేతల మధ్య మాటల యుద్ధం
అమెరికా-చైనా అధినేతల మధ్యమరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తైవాన్ విషయంలో జో బైడెన్, జిన్ పింగ్ పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీచేసుకున్నారు. తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పర్యటిస్తారనే వార్తలపై మండిపడిన జిన్ పింగ్, నిప్పుతో చెలగాటం ఆడొద్దని బైడెన్ను హెచ్చరించారు. అమెరికా అధినేత కూడా చైనా అధ్యక్షుడికి దీటుగా బదులిచ్చారు.
Published : 29 Jul 2022 17:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు