US - China: అమెరికా - చైనా అధినేతల మధ్య మాటల యుద్ధం

అమెరికా-చైనా అధినేతల మధ్యమరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తైవాన్ విషయంలో జో బైడెన్, జిన్ పింగ్ పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీచేసుకున్నారు. తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పర్యటిస్తారనే వార్తలపై మండిపడిన జిన్ పింగ్, నిప్పుతో చెలగాటం ఆడొద్దని బైడెన్‌ను హెచ్చరించారు. అమెరికా అధినేత కూడా చైనా అధ్యక్షుడికి దీటుగా బదులిచ్చారు.

Published : 29 Jul 2022 17:53 IST

Tags :

మరిన్ని