China: భారత్‌పై చైనా నిఘా బెలూన్..!

చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చివేసిన తర్వాత మరిన్ని భయంకర వాస్తవాలు బయటకు వస్తున్నాయి. భారత్, జపాన్‌తో పాటు మరిన్ని దేశాలపై నిఘా కోసం చైనా గూఢచర్య బెలూన్లను పంపినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని భారత్ సహా మిత్రదేశాలకు అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది.

Published : 08 Feb 2023 14:56 IST

చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చివేసిన తర్వాత మరిన్ని భయంకర వాస్తవాలు బయటకు వస్తున్నాయి. భారత్, జపాన్‌తో పాటు మరిన్ని దేశాలపై నిఘా కోసం చైనా గూఢచర్య బెలూన్లను పంపినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని భారత్ సహా మిత్రదేశాలకు అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది.

Tags :

మరిన్ని