China: భారత్పై చైనా నిఘా బెలూన్..!
చైనాకు చెందిన నిఘా బెలూన్ను అమెరికా కూల్చివేసిన తర్వాత మరిన్ని భయంకర వాస్తవాలు బయటకు వస్తున్నాయి. భారత్, జపాన్తో పాటు మరిన్ని దేశాలపై నిఘా కోసం చైనా గూఢచర్య బెలూన్లను పంపినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని భారత్ సహా మిత్రదేశాలకు అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది.
Published : 08 Feb 2023 14:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM