Chiranjeevi: ‘ఆ వంకాయ చూడు.. ఆ హీరోయిన్‌ బుగ్గల్లా లేవా..?’ : చిరంజీవి

గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. జులై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్‌’ ముందస్తు విడుదల వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో నటుడు రావు రమేశ్‌ గురించి మాట్లాడుతూ.. ఆయన తండ్రి రావు గోపాలరావుతో తనకున్న అనుబంధాన్ని చిరు గుర్తు చేసుకున్నారు. 

Published : 27 Jun 2022 10:16 IST

Tags :

మరిన్ని