Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో మోదీ ముచ్చట..వీడియో వైరల్!
మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తనను శాలువాతో సత్కరించిన మెగాస్టార్ చిరంజీవితో కాసేపు ముచ్చటించారు.
Published : 04 Jul 2022 16:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు