Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవితో మోదీ ముచ్చట..వీడియో వైరల్‌!

మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తనను శాలువాతో సత్కరించిన మెగాస్టార్‌ చిరంజీవితో కాసేపు ముచ్చటించారు.

Published : 04 Jul 2022 16:31 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తనను శాలువాతో సత్కరించిన మెగాస్టార్‌ చిరంజీవితో కాసేపు ముచ్చటించారు.

Tags :

మరిన్ని