Chittoor: అడ్మిషన్ల కోసమే లీకేజీలు: చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి

పేపర్‌ లీకేజీలు అడ్మిషన్లు పెంచుకునేందుకు చేసిన పనిగా తెలుస్తోందని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ప్రాక్టీస్‌ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. బెటర్‌ మార్కులు తీసుకురావడానికే ఇలా చేస్తున్నారనిపిస్తోందన్నారు.

Published : 10 May 2022 18:08 IST

Tags :

మరిన్ని