Philippines: ఫిలిప్పీన్స్లో వరద బీభత్సం.. 25 మంది మృతి
ఫిలిప్పీన్స్ను మూడు రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఫిలిప్పీన్స్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉన్నట్లు ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. విద్యుత్, రవాణా సేవలకు ఆటంకం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Published : 28 Dec 2022 15:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!