Philippines: ఫిలిప్పీన్స్‌లో వరద బీభత్సం.. 25 మంది మృతి

ఫిలిప్పీన్స్‌ను మూడు రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఫిలిప్పీన్స్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉన్నట్లు ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. విద్యుత్, రవాణా సేవలకు ఆటంకం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 28 Dec 2022 15:32 IST

Tags :

మరిన్ని