Solar Eclipse: శ్రీనగర్‌లో గరిష్ఠంగా 55 శాతం కనిపించిన సూర్యగ్రహణం

పాక్షిక సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా దర్శనమిచ్చింది. ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబర్చారు. అనేక ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనువిందు చేసింది. శ్రీనగర్‌లో గరిష్ఠంగా 55 శాతం సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. దిల్లీలో సూర్యగ్రహణం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమైంది. 

Published : 25 Oct 2022 20:51 IST

Tags :

మరిన్ని