Justice NV Ramana: అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మాతృభూమిని సందర్శించాలి: జస్టిస్‌ ఎన్వీ రమణ

అవకాశం ఉన్నప్పుడు ప్రవాస భారతీయులు.. మాతృభూమిని సందర్శించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సొంత ప్రాంతాన్ని మరవొద్దని.. అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు.  అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. తెలుగు భాష, సంస్కృతి వికాసానికి ప్రవాసులు మరింత కృషి జరపాలన్నారు.

Published : 26 Jun 2022 09:43 IST

Tags :

మరిన్ని