Hyderabad: యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను భాజపా కార్యకర్తలు దగ్ధం చేయడానికి యత్నించగా, తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Updated : 27 Oct 2022 17:38 IST

Hyderabad: యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను భాజపా కార్యకర్తలు దగ్ధం చేయడానికి యత్నించగా, తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Tags :

మరిన్ని