Hyderabad: యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ
హైదరాబాద్లోని యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను భాజపా కార్యకర్తలు దగ్ధం చేయడానికి యత్నించగా, తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
Updated : 27 Oct 2022 17:38 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా