AP News: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్‌, చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఉప ముఖ్యమంత్రి కే.నారాయణ స్వామి ఇతర మంత్రులు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితర నేతలు ఓటు వేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Published : 23 Mar 2023 13:36 IST

Tags :

మరిన్ని